
నారాయణపేట
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగగా అందుకు సరిపడా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జీరో టికెట్ మీద ప్రయాణించే అతివలు సైతం కనీసం నిల్చొనే చోటు లేక ఇక్కట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్రయాణం చేస్తున్న పురుషుల సంగతి సరేసరే. ఈ తరుణంలో పాఠశాల, కళాశాలలకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారాలకు రెగ్యులర్ ప్రయాణం చేస్తున్నవారు, ఇతర ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యం అంతర్గతంగా జారీ చేసిన ఆదేశాలతో స్థానిక అధికారులు పెంచిన చార్జీలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు కొందరు పురుష ప్రయాణికులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్రీల్
కిలోమీటర్ల రౌండప్ చార్జీలతో అదనపు భారం
టోల్గేట్ దాటితే మరో రూ.10 వడ్డింపు
మహిళలకు ఉచిత ప్రయాణంతో తీవ్రమైన
ఇబ్బందులు
ఇప్పటికే సీట్లు దొరకక పురుష
ప్రయాణికుల అసహనం
తాజాగా ధరల పెంపుతో
మరింత పెరిగిన అయిష్టత

నారాయణపేట