పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచాలి

May 21 2025 1:23 AM | Updated on May 21 2025 1:23 AM

పనుల్లో వేగం పెంచాలి

పనుల్లో వేగం పెంచాలి

ములుగు: జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ టీఎస్‌.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించి మాట్లాడారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అవసరమైతే అదనపు కూలీలతో షిఫ్ట్‌ల వారీగా పనులు చేయించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ రఘువీర్‌, డీఈ రాంమూర్తి, జేఈ రాకేశ్‌ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement