డె యిరీకి మహ ర్దశ!
8లో
యువత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఉన్నత చదువులు చదివినా ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్లుగా గెలిచి పట్టణాలను ప్రగతి బాట పట్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో అత్యధికులు 35 ఏళ్లలోపు వారే ఉండటం విశేషం. ‘పురం’లో తమ మార్క్ చూపించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’తో వెల్లడించిన యువ కౌన్సిలర్ల అభిప్రాయాలు...
1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు విజయ పాలు
ఇఫ్తార్ ఆదివారం: 6.28
సహర్ సోమవారం: 5.11


