
అండర్–19 క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలటౌన్: ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–19 ఎంపిక పోటీల్లో 15 మంది క్రీడాకారులను జిల్లా జట్టుకు ఆదివారం ఎంపిక చేసినట్లు కోచ్ ప్రదీప్ తెలిపారు. ఎంపికై న వారిలో మందమర్రికి చెందిన సింహాద్రి, లక్ష్మణ్, రాంయాదవ్, మంచిర్యాల నుంచి ఐ. సందీప్, అశ్రిత్, అక్షయ్, ఆదిలాబాద్ నుంచి దర్శ్ అగర్వాల్, ఇస్రాయేల్, మొహమ్మద్ ఆనస్, రాజబాబు, రాహుల్, అద్నాన్, ముల్కల్లకు చెందిన చరణ్, ఉట్నూర్కు చెందిన ముసాదిక్, ఆసిఫాబాద్కు చెందిన కార్తికేయ ఉన్నారు. స్టాండ్బైలో మంచిర్యాలకు చెందిన జె. సంతోశ్, సాయిరామ్, ఆదిలాబాద్కు చెందిన ఎస్డి అనస్, సైఫ్ బిన్ సోహైల్, లక్కీ జాదవ్లను ఎంపిక చేశారు. జిల్లా జట్టు రాష్ట్రస్థాయి పోటీల్లో త్వరలో నిర్వహించే టోర్నమెంటులో ఆడుతుందని తెలిపారు.