ఊర్కొండపేట ఆలయంలో.. | - | Sakshi
Sakshi News home page

ఊర్కొండపేట ఆలయంలో..

Mar 27 2025 12:49 AM | Updated on Mar 27 2025 12:49 AM

ఊర్కొండపేట ఆలయంలో..

ఊర్కొండపేట ఆలయంలో..

ఊర్కొండ: మండలంలోని ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ హుండీని బుధవారం ఆలయ చైర్మన్‌ నారెడ్డి సత్యనారాయణరెడ్డి, ఈఓ సత్యనారాయణరెడ్డి, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ వీణాధరి ఆధ్వర్యంలో లెక్కించారు. 2 నెలల 5 రోజులకుగాను రూ.5,10,977 ఆదాయం సమకూరిందని చైర్మన్‌ వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణదేవ, పాలకమండలి సభ్యులు బొందయ్య, మల్లేష్‌, ఆంజనేయులు, బంగారయ్య, రమేష్‌, వెంకటమ్మ, మహేష్‌ అయ్యగారు, నాయకులు మనోహర్‌రెడ్డి, శ్రీశైలం, ఆలయ అధికారులు మారుతీరావు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement