
‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’
నయీంనగర్: సీబీఎస్ఈ –2025 టెన్త్ ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ మార్కులు సాధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో విజయదుందుభి మోగించారు. సిద్దామూర్తి జ్ఞానతేజారెడ్డి 487 మార్కులు, గంజి ఉదయ్ నిక్షిత్, లడే శ్రీవిద్య 481 , ఎస్.నందిత 479, భవ్యాంశ్ అగర్వాల్ 476, భూక్యా శ్రీ కృష్ణ కౌషిక్ 473, ఎం. సునైన రీతుల్ 472 , కె.మీనాక్షి 471 మార్కులు సాధించారు. హంటర్రోడ్, ఎర్రగట్టు గుట్ట బ్రాంచ్లలో విద్యార్థులు అధిక మార్కులు సాధించారు. పాఠశాల గత చరిత్రను ఎప్పటిలాగే కొనసాగిస్తూ ఉత్తమ స్థానం నిలబెట్టుకుంది. ఈ విజయపరంపర కొనసాగించి న విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, తల్లి దండ్రులకు విద్యాసంస్థల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలిపారు.

‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’

‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’

‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’

‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’

‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’

‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’

‘సెంట్రల్’ టెన్త్లో సత్తాచాటిన ‘తేజస్వి’