ప్రశాంతంగా పాలీసెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పాలీసెట్‌

May 14 2025 1:24 AM | Updated on May 14 2025 1:24 AM

ప్రశా

ప్రశాంతంగా పాలీసెట్‌

– వివరాలు 8లోu

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో పాలీసెట్‌–2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పాలీసెట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ ఎం. రాంప్రసాద్‌ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. 897మంది బాలురకు 844 మంది హాజరై 53 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. 761మంది బాలికలకు 710 మంది హాజరై 51 మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తంగా 1,554మంది విద్యార్థులు హాజరై 104మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షలకు సహకరించిన పోలీస్‌, విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.

ప్రశాంతంగా పాలీసెట్‌1
1/2

ప్రశాంతంగా పాలీసెట్‌

ప్రశాంతంగా పాలీసెట్‌2
2/2

ప్రశాంతంగా పాలీసెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement