మధుకర్‌ కేసులో చర్యలు తీసుకోవాలని వినతి | - | Sakshi
Sakshi News home page

మధుకర్‌ కేసులో చర్యలు తీసుకోవాలని వినతి

Oct 28 2025 8:14 AM | Updated on Oct 28 2025 8:14 AM

మధుకర్‌ కేసులో చర్యలు   తీసుకోవాలని వినతి

మధుకర్‌ కేసులో చర్యలు తీసుకోవాలని వినతి

వేమనపల్లి: వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్‌ ఆత్మహత్య కేసులో కారకులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ను కోరా రు. సోమవారం ఆయన మధుకర్‌ కుటుంబ స భ్యులతో కలిసి కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రిని కలిశారు. మధుకర్‌ కు టుంబానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణమూర్తి, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్‌, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంపెల అజయ్‌కుమార్‌, నాయకులు సత్యనారా యణ, మధునయ్య, వెంకాగౌడ్‌, లస్మయ్య, ఏట వెంకటేష్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement