
పట్టణంలో సమస్యలా..!
● ఫోన్ చేయండి..
● మున్సిపల్ కమిషనర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మున్సిపాల్టీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ ఏ.రాజేందర్తో ‘సాక్షి’ ఫోన్ ఇన్ బుధవారం నిర్వహించనుంది. తాగునీరు, డ్రెయినేజీ, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజలు నేరుగా కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు.
తేదీ: 16.07.2025(బుధవారం)
సమయం: ఉదయం 11 నుంచి
12 గంటల వరకు
సంప్రదించాల్సిన నంబర్లు :
63006 88040,
99089 42431

పట్టణంలో సమస్యలా..!