
పొంచిఉన్న ప్రమాదాలు
మల్యాలపల్లి సబ్స్టేషన్ నుంచి రామగుండం బైపా స్ మధ్య తరచూ రోడ్డు ప్ర మాదాలు జరుగుతున్నా యి. ఇప్పటికే పలువు రు మృత్యువాతపడ్డారు. రోడ్డు పక్కన డ్రైనేజీ మట్టితో నిండిపోయింది. రోడ్డుకు చివరగా రక్షణ సిమెంట్ దిమ్మెలు విరిగిపోయినా పునరుద్ధరించలేదు. రోడ్డు మధ్య లో వరద నిలిచి ఉంది. వర్షాకాలంలో రోడ్డుపైనే వరద ప్రవహిస్తుండడంతో వాహనదారు లు ఆందోళన చెందుతున్నారు. మూలమలుపు లు, బ్లాక్ స్పాట్స్ వద్ద కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేవు. కానీ, టోల్గేట్ ఫీజు వసూ లు చేస్తూనే ఉన్నారు.
– సురేశ్వర్మ, గ్రామస్తుడు, మల్యాలపల్లి