పీజీఆర్‌ఎస్‌కు 418 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 418 అర్జీలు

May 20 2025 12:18 AM | Updated on May 20 2025 12:18 AM

పీజీఆర్‌ఎస్‌కు 418 అర్జీలు

పీజీఆర్‌ఎస్‌కు 418 అర్జీలు

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో ప్రజలు 418 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ షణ్మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ జె.వెంకటరావు, హౌసింగ్‌ పీడీ సత్యనారాయణ, సీపీఓ త్రినాథ్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు తమ అర్జీ స్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చని చెప్పారు.తెలుసుకోవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement