సబ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెంపు | - | Sakshi
Sakshi News home page

సబ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెంపు

Jul 13 2025 4:25 AM | Updated on Jul 13 2025 4:25 AM

సబ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెంపు

సబ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెంపు

హన్మకొండ : మెరుగైన విద్యుత్‌ సరఫరాకు సబ్‌ స్టేషన్ల సామర్థ్యం పెంచుతున్నామని టీజీ ఎన్పీడీసీఎల్‌ (ఆపరేషన్‌) డైరెక్టర్‌ టి.మధుసూదన్‌ పేర్కొన్నారు. శనివారం హనుమకొండలోని నిట్‌ 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ సామర్థ్యాన్ని పెంచారు. ఈ సబ్‌ స్టేషన్‌లో అదనంగా 8 ఎం.వీ.ఎ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయగా ఆపరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రాజు చౌహాన్‌తో కలిసి మధుసూదన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ పి.మధుసూదన్‌ రావు, డీఈ జి.సాంబరెడ్డి, దర్శన్‌ కుమార్‌, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement