గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

May 23 2025 2:09 AM | Updated on May 23 2025 2:09 AM

గుంటూ

గుంటూరు

శుక్రవారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటి మట్టం గురువారం 512.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,459 క్యూసెక్కులు విడుదలవుతోంది.

కొనసాగిన సదరం క్యాంప్‌

తెనాలి అర్బన్‌: వికలాంగుల ధ్రువపత్రాలను పునః పరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్‌ గురువారం కూడా కొనసాగింది.

సుఖీభవ లబ్ధిదారుల నమోదు

నూజెండ్ల: రైతుసేవా కేంద్రంలో గురువారం అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల నమోదు చేపట్టారు. ఇప్పటివరకు 13,175 మంది వివరాలు నమోదు చేశారు.

9

గుంటూరు1
1/3

గుంటూరు

గుంటూరు2
2/3

గుంటూరు

గుంటూరు3
3/3

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement