మా పంట పండింది | - | Sakshi
Sakshi News home page

మా పంట పండింది

Jun 30 2025 3:58 AM | Updated on Jun 30 2025 3:58 AM

మా పం

మా పంట పండింది

గతంలో ఇటువంటి ధరలు ఎప్పుడూ చూడలేదు. వ్యాపారులు చేల వద్దకే వచ్చి దింపు తీసుకుని, వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.13 వేల నుంచి రూ.15 వేలు చెల్లిస్తున్నారు. కొబ్బరికి డిమాండ్‌ ఏర్పడటంతో మా పంట పండింది.

– కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు

వ్యాపారులే వస్తున్నారు

గతంలో వ్యాపారుల చుట్టూ మేం తిరిగే వాళ్లం. అటువంటిది నేడు వ్యాపారులే మా చుట్టూ తిరుగుతున్నారు. గత పదేళ్లలో ఇంత ధర ఎప్పుడూ చూడలేదు. దిగుబడి బాగుంది. గిట్టుబాటు ధర కూడా లభిస్తోంది.

– నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు

వచ్చింది వచ్చినట్టు..

కొబ్బరికి డిమాండ్‌ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కాయల దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ఈ ధరలున్నాయి. ఇలా ఎంత కాలం ఉంటాయో తెలీదు. అందుకే కొబ్బరి కాయలు నిల్వలు వేయటం లేదు. వచ్చింది వచ్చినట్టు మార్కెట్‌కు తరలిస్తున్నాం.

– అడబాల బ్రహ్మయ్య, కొబ్బరి వ్యాపారి, అన్నవరప్పాడు

మా పంట పండింది 
1
1/2

మా పంట పండింది

మా పంట పండింది 
2
2/2

మా పంట పండింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement