మారిన సర్కారు బడుల రూపురేఖలు | - | Sakshi
Sakshi News home page

మారిన సర్కారు బడుల రూపురేఖలు

Jun 1 2025 1:17 AM | Updated on Jun 1 2025 1:17 AM

మారిన సర్కారు బడుల రూపురేఖలు

మారిన సర్కారు బడుల రూపురేఖలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గత వైఎస్సార్‌సీపీ సర్కారు హయాంలో పూర్తిగా రూపురేఖలు మారాయి. కార్పొరేట్‌కు దీటుగా మౌలిక వసతులు సమకూరాయి. పూర్వపు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థపై గత ఐదేళ్లు ప్రత్యేక దృష్టి పెట్టడంతో విద్యాభివృద్ధి జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో నాడు నేడు పథకానికి వేల కోట్లు ఖర్చు చేశారు. 2019కు ముందు టీడీపీ పాలనలో సర్కారు బడుల్లో చెట్ల కింద చదువులు .. వానొస్తే బడులకు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవి. రంగులు వెలిసిపోయి...బూజు పట్టిన గోడలతో సర్కారు బడులు దర్శనమిచ్చేవి. అలాంటి పరిస్థితులను గత ఐదేళ్లల్లో రూపుమాపారు.

ఒకే ఒక్కడు

గత ఐదేళ్లల్లో నాడు– నేడు పథకం అమలు వివరాలు

నియోజక మొత్తం ఖర్చు చేసిన

వర్గం పాఠశాలలు బడ్జెట్‌ (రూ.కోట్లలో)

చిత్తూరు 130 41.63

జీడీ నెల్లూరు 273 80.94

కుప్పం 439 152.64

నగరి 138 43.95

పలమనేరు 484 178.99

పుంగనూరు 317 93.90

పూతలపట్టు 215 58.27

మొత్తం 1996 650.32

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement