బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Oct 31 2025 7:53 AM | Updated on Oct 31 2025 7:53 AM

బాపట్

బాపట్ల

శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 సహస్ర మృత్తికా లింగార్చన ప్రైవేటీకరణ వద్దని పుస్తకం త్రోబాల్‌లో విద్యార్థినికి కాంస్యం

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

7

నగరంపాలెం: స్థానిక మారుతీనగర్‌ శ్రీకంచి కామకోటి పీఠం శ్రీమారుతీ దేవాలయ ఆవరణలో కార్తిక మహోత్సవాల్లో భాగంగా శ్రీగౌరీశంకర స్వామి వారికి గురువారం మధ్యాహ్నం సహస్ర మృత్తికా లింగార్చన నిర్వహించారు.

చిలకలూరిపేట టౌన్‌: డాక్టర్‌ గేయానంద్‌ రచించిన ‘పీపీపీ పేరుతో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు’ పుస్తకాన్ని గురువారం ఆవిష్కరించారు. కొల్లా రాజమోహన్‌రావు పాల్గొన్నారు.

వేమూరు(వేమూరు): జాతీయ త్రోబాల్‌ పోటీల్లో అమర్తలూరు మండలం పెదపూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని తెనాలి తేజస్విని కాంస్య పతకం సాధించింది. టీచర్లు అభినందించారు.

బాపట్ల1
1/4

బాపట్ల

బాపట్ల2
2/4

బాపట్ల

బాపట్ల3
3/4

బాపట్ల

బాపట్ల4
4/4

బాపట్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement