ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం

Oct 31 2025 7:45 AM | Updated on Oct 31 2025 7:45 AM

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం

ఈ ఏడాది నాకు ఉన్న రెండెకరాల భూమితోపాటు మరో 65 ఎకరాలను వరి సాగు కోసం కౌలుకు తీసుకున్నా. మొత్తం 67 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు ప్రారంభించా. ఒక్కో ఎకరాకి కౌలు ధర రూ.20 వేలు ఉంటే ఇప్పటి వరకు సాగు ఖర్చు మరో రూ.12 వేలు ఖర్చు అయింది. మొత్తం ఒక్కో ఎకరాకి రూ.32 వేలు ఖర్చు చేశా. మోంథా తుఫాన్‌తో వచ్చిన వరద నీరు ప్రవాహం వలన పొలాలు పూర్తిగా మునిగి పోయాయి. భారీగా నష్టపోయిన మాలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం.

– గవిని శివాజీ, కౌలు రైతు,

కుంకులమర్రు, కారంచేడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement