పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

Mar 18 2025 8:37 AM | Updated on Mar 18 2025 8:38 AM

ఈనెల 12వ తేదీ రాత్రి పట్టణానికి చెందిన వేమవరపు విజయ్‌కుమార్‌, మరో 10 మందితో కలసి పట్టణంలోని ఏబీఎం హైస్కూల్‌ గేటు, రూముల తాళాలను పవర్‌కట్టర్‌తో కట్‌చేసి స్కూల్‌లోని విద్యుత్‌మోటారు, విలువైన వస్తువులను తస్కరించారు. ఈ విషయంపై ఈనెల 13న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాం. పట్టించుకోవడం లేదు. పైగా ఫిర్యాదుదారులను రోజుమార్చి రోజు స్టేషన్‌కు పలిచి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. నిందితులు మాపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. చర్యలు తీసుకోవాలి.

–డి.జాన్‌ప్రసన్నబాబురావు, ఎస్‌.రోజన్‌బాబు, సెక్రటరిలు ఏబీఎఫ్‌ఎంఎస్‌ ప్రొటెక్షన్‌ కస్టోడియన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement