సాయిసుధా ఆస్పత్రికి రూ.75.80 లక్షల జరిమానా | Sai Sudha Hospital Kakinada Fined For 75 Lakhs | Sakshi
Sakshi News home page

సాయిసుధా ఆస్పత్రికి రూ.75.80 లక్షల జరిమానా

Jun 11 2021 5:35 PM | Updated on Jun 11 2021 6:19 PM

Sai Sudha Hospital Kakinada Fined For 75 Lakhs - Sakshi

సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి): కోవిడ్ చికిత్సకు రూ. 14లక్షలు వసూలు చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న సాయిసుధా ఆస్పత్రికి అధికారులు భారీగా జరిమానా విధించారు. బాధిత బంధువుల ఫిర్యాదుతో విచారణ చేసిన అధికారులు సాయిసుధ ఆస్పత్రికి రూ.75.80 లక్షల జరిమానా విధించడంతో పాటు త్రీ టౌన్ పిఎస్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే, ఆస్పత్రి యాజమాన్యం.. కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమక్షంలో సొమ్ము తిరిగి చెల్లించింది. బాధితులకు రూ.10.84 లక్షలను ఆసుపత్రి యాజమాని డా.వాడ్రేవు రవి తిరిగి ఇచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement