వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున యాదవ్‌కు నోటీసులు | Police Issue Notices to YSRCP Leader Nagarjuna Yadav | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేత నాగార్జున యాదవ్‌కు నోటీసులు

May 5 2026 8:40 PM | Updated on May 5 2026 8:41 PM

Police Issue Notices to YSRCP Leader Nagarjuna Yadav

సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నినందుకుగాను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.   వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.  

స్థానిక సంస్థలకు విడుదలైన నిధులను ఏం చేశారని ప్రశ్నించినందుకు నాగార్జున యాదవ్‌కు నోటీసులిచ్చారు. ఈరోజు(మంగళవారం, మే 5వ తేదీ) సత్తెనపల్లి నియోజకవర్గంలోని అబ్బూరులో నాగార్జున యాదవ్ నివాసానికి వచ్చి.. ఆయనకు నోటీసులిచ్చారు తిమ్మాపురం పోలీసులు. ఏడు రోజుల్లోపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement