AP Records New 10,413 Positive Cases In Last 24 Hours - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 1‌‌0,413 కరోనా కేసులు

Jun 4 2021 4:54 PM | Updated on Jun 4 2021 5:12 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1‌‌0,413 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా కారణంగా 83 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 15,469 మంది  కోలుకున్నారు.  ఏపీలో ప్రస్తుతం 1,33,773 కేసులు ఆక్టివ్​గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా.. 15 లక్షల 93 వేల 921 మంది కరోనా నుండి కోలుకుని  డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇప్పటి వరకు ఏపీలో 1,96,19,590 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement