వైఎస్సార్‌సీపీలోకి 200 మంది కుప్పం టీడీపీ కార్యకర్తలు | 200 TDP Kuppam workers joined YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి 200 మంది కుప్పం టీడీపీ కార్యకర్తలు

Sep 18 2022 6:00 AM | Updated on Sep 18 2022 8:08 AM

200 TDP Kuppam workers joined YSRCP - Sakshi

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు

కుప్పం(చిత్తూరు): చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోని మల్లానూరు గ్రామ పంచాయతీకి చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు శనివారం వైఎస్సార్‌సీపీలో చేరారు.

డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీ చరణ్‌ వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, ఎమ్మెల్యే వెంకటే గౌడ, రెస్కో చైర్మన్‌ సెంథిల్, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సుదీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement