కూటమి పాలనలో రైతులకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

Apr 30 2025 1:52 AM | Updated on Apr 30 2025 1:52 AM

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి సాయమూ అందలేదు. రైతు సంక్షేమాన్ని గాలికివదిలేయడంతో కరువు జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు పెరగడం, ఉన్న వాటికి మద్దతు ధరలు లేక పంటలు సాగు చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఖరీఫ్‌లో విత్తన కేటాయింపులు తగ్గించేయడం దారుణం. విత్తన కేటాయింపు పెంపుపై చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.

– అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement