
లెదర్ పార్క్ జేఏసీ ఏర్పాటు
మందమర్రిరూరల్:లెదర్ పార్క్ సాధన సమితి ఆధ్వర్యంలో మందమర్రి, మంచిర్యాల లెదర్ ఇండస్ట్రీయల్ పార్క్ జేఏసీ కమిటీలను మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో ఆదివారం ఎన్నుకున్నారు. మందమర్రి పట్టణ జేఏసీ కన్వీనర్గా నెరువెట్ల శ్రీనివాస్, కోకన్వీనర్గా మంతె సుమన్, ముల్కల్ల రమేశ్, రామకృష్ణ, నందిపేట రాజు, నెరువెట్ల సుజిత్, గడ్డం అనిల్, కొలుగూరి పృథ్వీరాజ్, బత్తుల సరిత, బొడ్డు వినోద, సకినాల సాయికృష్ణ, ఎంవీ.గుణ, కాసిపేట స్వామి, తోకల నిరోష, గౌరవాధ్యక్షులుగా ఉప్పులేటి నరేశ్ ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా గౌరవ అధక్షులుగా పుల్లూరి లక్ష్మణ్, కన్వీనర్గా చిప్పకుర్తి ఐలయ్య, కోకన్వీనర్లుగా జంగంపల్లి రామస్వామి, పల్లె సమ్మయ్య, నందిపేట రవి, దరిపెల్లి కనుకయ్య, సిర్ర దివాకర్, నేరెల్ల శంకరయ్య, ఎలుకలపల్లి మల్లేశ్, సుద్దాల జనార్దన్, ఆసంపల్లి రాయమల్లు, బచ్చలి నరసయ్య, వేల్పుల కిరణ్, చిలుముల కుమార్, మామిడిపల్లి ప్రకాశ్, కొంకటి శ్రీనివాస్, కాసిపేట స్వామి ఎన్నికయ్యారు.