
పత్తి మద్దతు ధర రూ.8,110
ప్రభుత్వం 2025– 26కు సంబంధించి పంటలకు మద్దతు ధర ప్రకటించింది. నాణ్యత కలిగిన పత్తి క్వింటాల్కు రూ.8,110కు చేరింది.
8లోu
మావల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మన ఊరు–మనబడి కింద భవనం మంజూరైంది. స్లాబ్ వేసి వదిలిపెట్టారు. దీంతో 7వ తరగతి విద్యార్థులు ఆరుబయటే కూర్చోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 6వ తరగతి గది వర్షానికి ఊరుస్తుంది. దీంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అలాగే సరిపడా గదులు లేక వారి ఇక్కట్లు వర్ణనాతీతం.