January 21, 2021, 13:26 IST
గుర్తు పట్టకుండా ఉండటం కోసం పీపీఈ కిట్ ధరించాడు.. అయినా బుక్కయ్యాడు
January 18, 2021, 08:17 IST
ప్రధానంగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన పిల్లలను ఎక్కువగా అద్దెకు తీసుకుంటారు. పిల్లల తల్లిదండ్రులకు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.12...
January 14, 2021, 05:09 IST
సీలేరు (పాడేరు): విశాఖ ఏజెన్సీ సీలేరు పోలీస్స్టేషన్ పరిధి ధారాలమ్మ ఘాట్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దుండగులు అరాచకం సృష్టించారు. ఆలయం సమీపంలోని...
January 13, 2021, 08:51 IST
‘కిక్’ సినిమాలో మీకు హీరో గుర్తున్నాడా? అదేనండీ..మన కల్యాణ్! కల్యాణ్ ‘జస్ట్ ఫర్ ఫన్’ ‘కిక్’ కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఇక ఇర్ఫాన్ విషయానికి...
January 09, 2021, 10:48 IST
బైకును అక్కడే వదిలేసి కాలినడకన వెళ్లిపోయారు. దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసే...
January 07, 2021, 17:36 IST
కొందరికి చాలా మంచి తెలివితేటలుంటాయి. కానీ వాటిని మంచి పని కోసం వాడరు. ఈ కోవకు చెందిన వాడే ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి. దొంగతనం చేయడం కోసం అతడు...
December 31, 2020, 08:10 IST
మహబూబ్నగర్ క్రైం: ఓ పెళ్లింట్లో దొంగ తనం జరిగిన 12 రోజుల్లోనే వేలిముద్ర ల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన...
December 30, 2020, 10:59 IST
కామారెడ్డిలో భారీ చోరీ
December 27, 2020, 08:30 IST
కుమార్తెకు వివాహం జరగకపోవడంతో తాయెత్తు కోసం నవంబర్లో సీతారామయ్య ఇంటికి వచ్చాడు. ఆ సమయంలోనే సీతారామయ్య ఇంట్లో
December 27, 2020, 07:24 IST
సాక్షి, తాడేపల్లి : ఓ మహిళ దొంగతనం చేసి గప్చుప్గా సొమ్ములతో పరారై రెండు నెలల అనంతరం వాట్సప్ స్టేటస్ వల్ల పోలీసులకు దొరికిపోయింది. దొంగతనం చేసిన...
December 24, 2020, 14:23 IST
సాక్షి, హైదరాబాద్ : గత కొన్ని రోజులుగా రాచకొండ పరిధిలో జరుగుతున్న వరుస ఏటీఎం చోరీలపై నిఘా ఉంచామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. గ్యాస్...
December 24, 2020, 08:08 IST
డిచ్పల్లి : వివాహ వేదికపైనే సుమారు 35 తులాల బంగారు ఆభరణాలను దొంగలు రెప్పపాటులో దోచుకెళ్లారు. ఆనందంగా పెళ్లి వేడుకలో మునిగిన వరుడు, వధువు, వారి...
December 22, 2020, 12:40 IST
సాక్షి, హైదరాబాద్/చాంద్రాయణగుట్ట: అమెరికాలోని షికాగో నగరంలో దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో పాతబస్తీ సంతోష్నగర్ మోయిన్బాగ్కు చెందిన మహ్మద్...
December 19, 2020, 11:28 IST
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాలో పెళ్లింట భారీ చోరి జరిగింది. సుమారు 200 తులాల బంగారం, రూ. 7లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. ఈ ఘటన మిడ్జిల్ మండలం...
December 19, 2020, 10:52 IST
పెళ్లింట్లో భారీ చోరీ.. 200 తులాల బంగారం మాయం
December 16, 2020, 13:25 IST
కాళేశ్వరం : కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డారంటూ నలుగురు చిన్నారులను దుకాణం యజమాని గుంజలకు కట్టేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం...
December 11, 2020, 10:43 IST
రంగారెడ్డి జిల్లా: ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో చోరీ యత్నం
December 09, 2020, 08:23 IST
సాక్షి, హైదరాబాద్: రహదారుల సమీపంలోని మొబైల్ షాపుల్లో సెల్ఫోన్లు చోరీ చేస్తారు. వీటిని ఓఎల్ఎక్స్లో విక్రయిస్తారు. వచ్చిన సొమ్ముతో జల్సా చేస్తారు...
December 06, 2020, 11:16 IST
గుంటూరు: నక్సల్స్ పేరుతో ఓ ముఠా దోపిడీ
December 06, 2020, 10:57 IST
సాక్షి, గుంటూరు: నక్సల్స్ పేరుతో ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. వివరాల్లోకెళ్తే.. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అడ్డరోడ్లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్...
December 05, 2020, 14:50 IST
సాక్షి, న్యూఢిల్లీ: భూములను లీజుకు తీసుకోవడం.. షాపులు లీజుకు తీసుకోవడం చూశాం.. కానీ పిల్లల్ని లీజుకు తీసుకోవడం గురించి ఎప్పుడైనా విన్నారా.. లేదు కదా...
December 05, 2020, 10:31 IST
సాక్షి, విజయవాడ: ఆలయంలో చోరికి యత్నించిన దుండగుడు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకెళ్తే.. గన్నవరంలోని శ్రీవెంకటేశ్వరంస్వామి ఆలయంలోకి ప్రవేశించిన...
November 22, 2020, 05:02 IST
దాచేపల్లి: గుంటూరు జిల్లా నడికుడి ఎస్బీఐలో లాకర్లో భద్రపరచిన నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. శుక్రవారం అర్థరాత్రి దుండగులు బ్యాంక్ తూర్పు వైపున ఉన్న...
November 16, 2020, 13:29 IST
హైదరాబాద్: వనస్థలిపురం ఏటీఎంలో భారీ చోరీ
November 16, 2020, 12:52 IST
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంలో సోమవారం చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించి స్థానికులు...
November 16, 2020, 09:03 IST
సాక్షి, హైదరాబాద్: దృష్టి మళ్ళించడంతోపాటు నకిలీ బంగారం అంటగట్టడంతో పాటు ఎరవేసి కిడ్నాప్లు, బెదిరింపు వసూళ్ళకు పాల్పడే టట్లుబాజీ గ్యాంగ్ ఏమాత్రం...
November 14, 2020, 15:47 IST
లక్నో : ప్రజలందరూ దేవుడా ఓ మంచి దేవుడా ఓ బ్యాగ్ నిండా నోట్ల కట్టలతో నిద్ర లేచేసరికి ప్రత్యక్షం అయ్యేట్లు కరుణించూ అంటూ ఏదో ఒక సమయంలో కోరుకునే ఉండి...
November 13, 2020, 10:42 IST
పోలీసుల కళ్లుగప్పి.. సీఐ వాహనంతో పరార్
November 13, 2020, 08:11 IST
సాక్షి, నల్గొండ: పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనాన్నే ఎత్తుకెళ్లిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మిర్యాలగూడ టౌన్ ఈదులగూడ సర్కిల్...
November 04, 2020, 09:12 IST
సాక్షి, జగ్గంపేట: తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలన్న ఆలోచన, జల్సాలకు అలవాటు పడి, చదువుకున్న చదువును కాదని నేర ప్రవృత్తిని ఎంచుకున్న యువకుడు చోరీలకు...
October 26, 2020, 13:59 IST
సాక్షి, హైదరాబాద్: వృద్దురాలికి మత్తు మందు ఇచ్చి దోపిడికి పాల్పడిన ముఠాను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అరెస్టు చేశారు. నేపాలీ గ్యాంగ్ ఈ దోపిడీకి...
October 23, 2020, 12:07 IST
చంఢీగడ్: ఓ వైపు పెళ్లి పనులతో కుటుంబ సభ్యులంతా బిజీ బిజీగా ఉండగా.. ఓ వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. మూడు లక్షల రూపాయల సొమ్ము, డైమండ్ రింగ్తో...
October 22, 2020, 08:29 IST
ముంబై: కార్లు, బైక్లు ఎత్తుకెళ్లే వారి గురించి విన్నాం.. చూశాం. చివరకు బస్సు దొంగతనం చేసే వారి గురించి విన్నాం.. చూశాం. కానీ ఏకంగా బస్ స్టాప్ని...
October 21, 2020, 07:26 IST
సాక్షి, మల్లాపూర్: నేపాలీ గ్యాంగ్ మరోసారి పంజా విసిరింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి, రాయదుర్గం, రాచకొండలోని కుషాయిగూడ ఠాణా పరిధిలో...
October 18, 2020, 12:42 IST
సాక్షి, కర్నూలు : జాతీయ రహదారి పక్కన తాళం వేసి ఉన్న ఆలయాన్ని ఎంచుకుని ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. ఎవరికీ అనుమానం రాకుండా తనతో పాటు భార్యను వెంట...
October 13, 2020, 06:48 IST
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం ఠాణా పరిధిలో సంచలనం సృష్టించిన నేపాలీ గ్యాంగ్ దోపిడీ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న...
October 12, 2020, 13:21 IST
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం కాంట్రాక్టర్ మధుసూదన్ రెడ్డి ఇంట్లో జరిగిన దోపిడీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పనిమనుషులుగా...
October 07, 2020, 08:52 IST
సాక్షి, గచ్చిబౌలి: కూర, గ్రీన్ టీలో మత్తు మందు కలిపిన నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు...
October 06, 2020, 13:39 IST
వాచ్మెన్, వంట మనుషులుగా పలు ఇళ్లలో చేరుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ ఇంటికే నేపాలీ గ్యాంగ్ కన్నం వేసి దొంగతనానికి పాల్పడింది.
October 06, 2020, 10:41 IST
ఆదిలాబాద్: చౌడేశ్వరి ఆలయంలో చోరి
October 06, 2020, 10:34 IST
ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆదిలాబాద్లో మంగళవారం చోటు చేసుకుంది.
September 30, 2020, 08:43 IST
సాక్షి, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు...