- గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్పై వైఎస్సార్సీపీ నేత ధర్మాన ధ్వజం
- ఫిరాయింపులను నిషేధించాలని ఢిల్లీలో అన్ని పార్టీలను కోరుతాం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో గవర్నర్, ముఖ్యమంత్రి, స్పీకర్.. ముగ్గురూ రాజ్యాంగ విలువలను కాపాడటంలో విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 70 ఏళ్లుగా నెలకొల్పుకున్న ప్రజాస్వామ్య విధానాలను, రాజ్యాంగ బద్ధమైన సంప్రదాయాలకు సీఎం చంద్రబాబు పాతరేస్తూంటే గవర్నర్ నరసింహన్ దగ్గరుండి రాజముద్రలు వేస్తున్నారని ఆయన విమర్శించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు ఏపీలో రాజ్యాంగం అమలులో ఉందా? లేకుంటే ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటి? అని ధర్మాన సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అసహ్యిం చుకునేలా చంద్రబాబు సాగిస్తున్న పరిపాలన పోకడలను వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించకుండా, ఏకంగా వారిని శాసనసభలో అధికారపక్షం వైపు కూర్చోబెట్టి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. సీఎం తన కార్యాలయంలోనే 21 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు వేయడమే కాక వారిలో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేశారన్నారు.
రాష్ట్రపతికి విన్నవిస్తాం..
ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని తమ పార్టీ ఫిర్యాదులు చేసినా స్పీకర్, గవర్నర్ పట్టించుకోలేదని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినపుడు రాష్ట్రపతి జోక్యం చేసుకునే అవకాశం ఉందని, 256వ ఆర్టికల్ ప్రకారం ఆయనకు అపరిమితమైన అధికారాలున్నాయని ధర్మాన గుర్తు చేశారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రపతిని కలవనుందని వెల్లడించారు. ఫిరాయింపులను పూర్తిగా నిషేధించాలని, ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలను రద్దు చేసేలా కొత్త చట్టాలను తేవాలని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలను కలసి కోరతామని చెప్పారు.
ప్రధాని మోదీ స్పందించాలి..
దేశంలో ఉన్నత సంప్రదాయాలు నెలకొల్పడానికి కృషి చేస్తున్నామని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని ధర్మాన ప్రశ్నించారు. ఏపీలో సాగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని గవర్నర్కు తగిన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాని అపాయింట్మెంట్ రాకుండా ఢిల్లీలో టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. తమ ప్రయత్నం తాము చేస్తామని సమాధానమిచ్చారు.
విలువలు మంటగలిపారు..
Published Thu, Apr 6 2017 12:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement