రేపు రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ జగన్ | ys jagan mohan reddy to meet president in hyderabad | Sakshi
Sakshi News home page

రేపు రాష్ట్రపతిని కలవనున్న వైఎస్ జగన్

Dec 19 2015 11:34 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీకానున్నారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం ఉదయం 2.00గంటలకు బొల్లారంలోని  రాష్ట్రపతి నివాసంలో ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement