ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ | Army kills three NDFB terrorists in assam | Sakshi
Sakshi News home page

ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ

Jul 17 2016 1:42 PM | Updated on Oct 2 2018 2:30 PM

ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ - Sakshi

ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ

ముగ్గురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్(ఎన్డీఎఫ్బీ) కు చెందిన టెర్రరిస్టును హతం చేసింది.

కొక్రాఝర్: ముగ్గురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్(ఎన్డీఎఫ్బీ) కు చెందిన టెర్రరిస్టును హతం చేసింది. ఇండియన్ ఆర్మీకి ఎన్డీఎఫ్బీకి మధ్య ఆదివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదుల హతమయ్యారు. అస్పాంలోని కొక్రాఝర్ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ఇరువర్గాలు ప్రత్యర్థులపై పలుమార్లు కాల్పులు జరుపుకున్నాయి. ప్రత్యర్థుల దాడులను చాకచక్యంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ బృందాలు టెర్రరిస్టులను మట్టుపెట్టాయి. టెర్రరిస్టుల నుంచి నాలుగు పిస్టల్స్, హ్యాండ్ గ్రెనేడ్లు మరికొంత యుద్ధ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement