పత్తి చేను చూసి గుండెపోటుతో రైతు మృతి | The farmer killed | Sakshi
Sakshi News home page

పత్తి చేను చూసి గుండెపోటుతో రైతు మృతి

Nov 29 2015 3:13 PM | Updated on Oct 1 2018 4:01 PM

ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది.

ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది. వేముల పల్లి మండలంలో ఆదివారం ఉదయం భారీ శివలింగం(50) అనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం పొలానికి వెళిన్ల శివలింగం పత్తి చేను ఎండిపోవటం చూసి గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు.



 

Advertisement
 
Advertisement
Advertisement