గవర్నర్తో బీజేపీ నేతల భేటీ | Telangana BJP leaders meet governor | Sakshi
Sakshi News home page

గవర్నర్తో బీజేపీ నేతల భేటీ

Sep 12 2014 4:21 PM | Updated on Mar 28 2019 8:37 PM

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. గవర్నర్ను కలసినవారిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు డా లక్ష్మణ్, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఉన్నారు. సెప్టెంబర్‌ 17న విమోచన దినాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని బీజేపీ నేతలు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement