'ప్రాజెక్టులను కేసీఆర్ ఎప్పుటిలోగా పూర్తిచేస్తారు' | shamsundarreddy demands KCR to complete palamuru projects | Sakshi
Sakshi News home page

'ప్రాజెక్టులను కేసీఆర్ ఎప్పుటిలోగా పూర్తిచేస్తారు'

Jul 16 2015 3:24 PM | Updated on Mar 22 2019 2:59 PM

పెండింగ్ ప్రాజెక్టులను సీఎం కె.చంద్రశేఖర్రావు ఎప్పిటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

మహబూబ్నగర్ : పెండింగ్ ప్రాజెక్టులను సీఎం కె.చంద్రశేఖర్రావు ఎప్పిటిలోగా పూర్తిచేస్తారో చెప్పాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 4 ప్రాజెక్టులను చేపట్టారని, ప్రస్తుతం అవి చివరి దశలో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలో చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ వెంటనే పూర్తిచేయాలన్నారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేయటానికి త్వరలో వైఎస్ఆర్ సీపీ పోరాటం చేసేందుకు సిద్ధమైందని జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement