కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది | ponnala lakshmaiah slams telangana cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది

Oct 10 2014 2:30 PM | Updated on Nov 6 2018 8:28 PM

కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది - Sakshi

కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుంది

తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో పంటలు ఎండిపోయి 220మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో పంటలు ఎండిపోయి 220మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల ఉసురు తగులుతుందని ఆయన శపించారు. కరెంటు కావాలంటూ కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉందని పొన్నాల ఎద్దేవా చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలను గతంలో మాదిరిగా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement