ఆ రెండు పార్టీల నేతలు గజినీలు: బాల్కా సుమన్ | peddapalli trs mp balka suman takes on tdp, congress | Sakshi
Sakshi News home page

ఆ రెండు పార్టీల నేతలు గజినీలు: బాల్కా సుమన్

Oct 30 2014 11:40 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఆ రెండు పార్టీల నేతలు గజినీలు: బాల్కా సుమన్ - Sakshi

ఆ రెండు పార్టీల నేతలు గజినీలు: బాల్కా సుమన్

కాంగ్రెస్, టీడీపీ నేతలు గజినీల్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ ధ్వజమెత్తారు.

హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీ నేతలు గజినీల్లా వ్యవహరిస్తున్నారని  పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ  బాల్కా సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్, టీడీపీలు కాదా అని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో విద్యార్థులపై కేసులు పెట్టిన నేతలే ఇప్పుడు కేసులు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement