ఎవరి వారసులున్నా వదలం: హోంమంత్రి | Naini Narasimha Reddy Reaction On Drug Scandal In Telangana | Sakshi
Sakshi News home page

ఎవరి వారసులున్నా వదలం: హోంమంత్రి

Jul 22 2017 4:25 PM | Updated on Oct 20 2018 5:03 PM

డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌: డ్రగ్ మాఫియాపై ప్రభుత్వం లోతుగా దర్యాప్తు సాగిస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో టీఆర్ఎస్ వారసులకు లింకులు ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ కేసుపై కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, ప్రతిపక్షాలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు, డ్రగ్స్‌ మాఫియా కాంగ్రెస్ పుణ్యమేనని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement