వ్యక్తి అనుమానాస్పద మృతి | man suspicious death in mahabubnagar district | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Feb 7 2016 6:03 PM | Updated on Oct 8 2018 5:07 PM

పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామానికి చెందిన కుర్వ మహేష్(44)

మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామానికి చెందిన కుర్వ మహేష్(44) శనివారం రాత్రి ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మరణించాడు.

ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేకాట ఆడుతున్న క్రమంలో జరిగిన వివాదం వల్లే మహేష్‌ను అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హతమార్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement