కారు ఢీకొని వ్యక్తి మృతి | man died due to car accident in warangal district | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Jan 28 2016 2:37 PM | Updated on Aug 14 2018 3:22 PM

కారు రివర్స్ తీస్తున్న సమయంలో కారు వెనక భాగాన ఉన్న వ్యక్తికి ఢీకొట్టింది.

పర్వతగిరి: కారు రివర్స్ తీస్తున్న సమయంలో కారు వెనక భాగాన ఉన్న వ్యక్తికి ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రంగు వీరవెంకయ్య(60) గ్రామంలోని తమ బంధువు ఇంటికి వెళ్లాడు. అదే ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తి తన కారు రివర్స్ తీస్తూ వెనుక ఉన్న వెంకయ్యను గమనించకుండా ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement