ఉధృతంగా లెండి వాగు | heavy rains in nizamabad district | Sakshi
Sakshi News home page

ఉధృతంగా లెండి వాగు

Jun 9 2016 3:28 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్‌జిల్లా మద్నూర్ మండలంలోని లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

మద్నూర్ : నిజామాబాద్‌జిల్లా మద్నూర్ మండలంలోని లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోండటంతో మద్నూరు మండలం గోజెగాంకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తున్నా వాహనదారులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో స్థానికులు అందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement