మెట్రో ఇక్కట్లు ఇదిగో చీకట్లు.. | GHMC Removed Hoveels in miyapur area | Sakshi
Sakshi News home page

మెట్రో ఇక్కట్లు ఇదిగో చీకట్లు..

Nov 24 2017 10:59 AM | Updated on Oct 16 2018 5:04 PM

GHMC Removed Hoveels in miyapur area - Sakshi

ఈ నెల 28న హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో పాటు పలువు ప్రముఖులు రానున్నారు. దీంతో మియాపూర్‌ మెట్రో రైలు డిపో పక్కనున్న గుడిసెలను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు. సమీపంలో వినాయక విగ్రహాల తయారీ, ఫర్నిచర్, టీ స్టాల్స్, హోటల్స్‌తో పాటు దాదాపు 40 మంది వీధి వ్యాపారులు గుడిసెలను తొలగించారు.  దీంతో ఓ మహిళ గురువారం ఎండలో ఇలా వంట చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement