నిమజ్జనానికి భారీసంఖ్యలో విగ్రహాలు | Ganesh immersion in Nalgonda | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి భారీసంఖ్యలో విగ్రహాలు

Published Sat, Sep 26 2015 6:23 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా నది వంతెన వద్దకు శనివారం భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి చేరుకుంటున్నాయి.

దామరచర్ల (నల్లగొండ) : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి కృష్ణా నది వంతెన వద్దకు శనివారం భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనానికి చేరుకుంటున్నాయి. జిల్లాలోని త్రిపురారం, నిడమానూరు, మిర్యాలగూడ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుని విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 విగ్రహాలు నిమజ్జనస్థలికి చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దాదాపు 100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement