10 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం | excise attacks in nalgonda district | Sakshi
Sakshi News home page

10 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం

Oct 9 2015 1:54 PM | Updated on Jul 11 2019 8:43 PM

నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

డిండి: నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 బ్యాగుల నల్లబెల్లాన్ని స్వాదీనం చేసుకున్నారు. మండల కేంద్రంలోని ఓ గోదామ్‌లో నిల్వ ఉన్న సుమారు 10 క్వింటాళ్ల బెల్లం నిల్వలను శుక్రవారం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు రెవెన్యూ అధికారులకు అప్పగించారు. గోదాము యజమానులపై కేసు నమోదు చేశారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement