50 ఇసుక డంపులు స్వాధీనం | 50 sand dumps seized | Sakshi
Sakshi News home page

50 ఇసుక డంపులు స్వాధీనం

Jan 24 2016 1:54 PM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 50 ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు.

వేములవాడ రూరల్: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 50 ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కుడుముంజ, రుద్రవారం గ్రామాల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 50 ఇసుక డంపులను గుర్తించిన పోలీసులు తహశీల్దార్ కు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం తహశీల్దార్ రమేష్ ఇసుక డంపులకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ. 1.12 వేలకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇసుక డంపులను సొంతం చేసుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement