టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టుకార్మికులను పర్మినెంట్ చేయాలని కార్మికులు మంగళవారం ఉదయం ధర్నాచేశారు.
టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ధర్నా: అరెస్టు
Feb 14 2017 12:21 PM | Updated on Aug 25 2018 7:26 PM
తిరుపతి: టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టుకార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ఉదయం ధర్నాచేశారు. నందిసర్కిల్లో వాహనాల రాకపోకలకు అడ్డు కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను అరెస్టు చేశారు. కాగా టీటీడీ పాలకమండలి సమావేశం కొనసాగుతోంది.
Advertisement
Advertisement