రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ | Raichur attending court pujagandhi | Sakshi
Sakshi News home page

రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ

Mar 10 2015 2:06 AM | Updated on Sep 2 2017 10:33 PM

రాయచూరు కోర్టుకు  హాజరైన పూజాగాంధీ

రాయచూరు కోర్టుకు హాజరైన పూజాగాంధీ

రాయచూరు కోర్టుకు పూజాగాంధీ హాజరయ్యారు. సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు.

రాయచూరు రూరల్ :  రాయచూరు కోర్టుకు పూజాగాంధీ హాజరయ్యారు. సోమవారం జిల్లా కోర్టుకు వచ్చారు. 2013 అసెంబ్లీ ఎన్నికలో నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా కోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మధ్యాహ్నం   కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరుగుతాయన్నారు. అభినేత్రి సినిమా విడుదల కానుండడంతో గతంలో రెండు సార్లు కోర్టుకు హాజరు కాలేదని, సోమవారం కేసు విచారణ ఉండడం వల్ల హాజరయ్యానన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement