నిరసన వినూత్నం | Innovative protest | Sakshi
Sakshi News home page

నిరసన వినూత్నం

Oct 13 2015 2:09 AM | Updated on Oct 20 2018 5:53 PM

నిరసన వినూత్నం - Sakshi

నిరసన వినూత్నం

రహదారుల దుస్థితిని పట్టించుకోని పాలకులు వైఖరిని మైసూరు వాసులు వినూత్నంగా ఎండగట్టారు.

రహదారుల దుస్థితిని పట్టించుకోని పాలకులు వైఖరిని మైసూరు వాసులు వినూత్నంగా ఎండగట్టారు. మైసూరు దసరా ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు రాచనగరికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో మైసూరులోని రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు.

ఈ విషయంపై మైసూరులోని సుబ్బరాయనకెరె వాసులు అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ఉన్న గుంతల్లో నిలిచిన వర్షపు నీటిలో పిండ ప్రదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకుల్లో మార్పు వస్తుందో.. లేదో వేచి చూడాలి.       - బెంగళూరు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement