న్యూఢిల్లీ: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి నష్టం కలిగించే పరిణామాలను నుంచి పార్టీని గట్టెక్కించేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం కృషి చేస్తోంది. ఢిల్లీ శాఖలో అంతర్గత కలహాలు, రాష్ట్ర నాయకుల్లో కొరవడిన సమన్వయం కారణంగా వచ్చే నష్టాన్ని నివారించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను అప్పగించనుంది. ఈ నెల 25 ఆయన ప్రత్యక్షంగా ఢిల్లీ ప్రచార రంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే షా జార్ఖాండ్, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు. అక్కడ ఎన్నికల క్రతువు దాదాపు పూర్తి అయ్యింది.
కొద్ది రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2015 లో జరగవచ్చు. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే షాను ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించేలా అధిష్టానం చర్యలు తీసుకొంటుంది. ‘ ఎందుకంటే ప్రస్తుతం నాయకత్వం ఎవరికివారే కెప్టెన్లాగా వ్యవహరిస్తూ ఓటర్లను గందరగోళం చేస్తున్నారు. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగించే సూచనలున్నాయి. దీన్ని అధిగమించేందుకు షాను రంగంలోకి దింపుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాయకులకు సలహాలు, మార్గనిర్ధేశనం చేయగలిగిన వ్యక్తి అవసరం ఆ పార్టీకి ఉంది. కానీ నాయకత్వం లోపం ఉంది. ఈ క్రమంలో దాన్ని భర్తీ చేయడానికి అమిత్షాను రంగంలోకి దింపుతుందని పార్టీ సీనియర్ నాయకులు వెల్లడించారు.
ఆప్ను ఎదుర్కొనేందుకే..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీని అడ్డుకోవడానికి, అవసరమైన రాజకీయ ఎత్తుగడలు వేయగల సమర్ధుడైన వ్యక్తి షా అని పార్టీ భావిస్తోంది. 15 ఏళ్లు ఢిల్లీ అధికార పీఠానికి దూరమైన బీజేపీకి అధికార పగ్గాలు దక్కాలంటే అమిత్ షా నాయకత్వంలోనే ముందుకు సాగడం మేలని కేంద్ర నాయకత్వం గట్టిగా విశ్వసిస్తోందని తెలిసింది. దేశవ్యాప్తం కాంగ్రెస్ వ్యతిరేక పవనాల వల్ల బీజేపీకి ఎదురులేకుండా పోయింది. కానీ, ఢిల్లీలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ఆప్ గతంలో అధికారం చేజిక్కొంది. మరోసారి అధికారం కోసం పట్టుబిగిస్తోంది. ఆప్తో తలపడడానికి షా బీజేపీకి పెద్దదిక్కు అని,ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది.
త్వరలో అమిత్షాకు ఢిల్లీ బాధ్యతలు
Published Sun, Dec 21 2014 11:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement