ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై | mumbai indians won the toss and elected to field first | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

Apr 28 2016 7:46 PM | Updated on Sep 3 2017 10:58 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ వాంఖేడి స్టేడియంలో కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ వాంఖేడి స్టేడియంలో కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత గంభీర్ సేనను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.

ఈ టోర్నీలో కోల్ కతా ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించగా, ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్లు ఆడి మూడింట మాత్రమే గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement