
ధోనికి పద్మభూషణ్.. కోహ్లీకి పద్మశ్రీ ఇవ్వండి!
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పద్మ భూషణ్, డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీలకు పద్మశ్రీ అవార్డులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫారసు చేసింది
Aug 13 2014 10:47 PM | Updated on Sep 2 2017 11:50 AM
ధోనికి పద్మభూషణ్.. కోహ్లీకి పద్మశ్రీ ఇవ్వండి!
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి పద్మ భూషణ్, డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీలకు పద్మశ్రీ అవార్డులను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫారసు చేసింది