67వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర | PrajaSankalpaYatra 67th Day Ends | Sakshi
Sakshi News home page

67వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

Jan 21 2018 7:39 PM | Updated on Jul 25 2018 5:08 PM

PrajaSankalpaYatra 67th Day Ends - Sakshi

సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  67వ రోజు చిత్తూరు జిల్లాలోని పానగల్‌ వద్ద ముగిసింది. నేడు వైఎస్‌ జగన్‌ 12.7 కిలో మీటర్లు నడిచారు.

ఆదివారం ఉదయం 8 గంటలకు చిందేపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించి  రాచగున్నేరు, ఇసుకగుంట, కాపుగున్నేరు క్రాస్‌, చెర్లోపల్లి, మిట్టకండ్రిగ టీఎంవీ కండ్రిగ క్రాస్‌ మీదుగా పానగల్‌ వరకు ఈరోజు పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 909.1 కిలోమీటర్లు నడిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement