67వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 67వ రోజు చిత్తూరు జిల్లాలోని పానగల్ వద్ద ముగిసింది. నేడు వైఎస్ జగన్ 12.7 కిలో మీటర్లు నడిచారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు చిందేపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించి రాచగున్నేరు, ఇసుకగుంట, కాపుగున్నేరు క్రాస్, చెర్లోపల్లి, మిట్టకండ్రిగ టీఎంవీ కండ్రిగ క్రాస్ మీదుగా పానగల్ వరకు ఈరోజు పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు వైఎస్ జగన్ 909.1 కిలోమీటర్లు నడిచారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు