ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఇకపై 24 గంటలు విద్యుత్ సరఫరా అవ్వనుంది. బీజేపీ నేతల డిమాండ్లు, ప్రజల ఒత్తిడి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వారణాసికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
లక్నో: ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఇకపై 24 గంటలు విద్యుత్ సరఫరా అవ్వనుంది. బీజేపీ నేతల డిమాండ్లు, ప్రజల ఒత్తిడి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ వారణాసికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. వారణాసిలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్న డిమాండ్తో బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్దేవ్ చౌదురి 4 రోజులుగా నిరాహార దీక్షకు దిగారు.